ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి! Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్…

తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం : అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమల: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో…

వివేకానందుని ప్ర‌సంగాలు స‌దా ఆచ‌ర‌ణీయం : నారా లోకేష్

యువ‌తకు స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి, మ‌న‌దేశ కీర్తి స్వామి వివేకానంద జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జ‌రుపుతున్న‌ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. యువ‌శ‌క్తికి దేశ‌భ‌క్తిని నూరిపోసిన చైత‌న్య మూర్తి వివేకానందుని ప్ర‌సంగాలు స‌దా ఆచ‌ర‌ణీయం… నారా లోకేష్

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవబోతు తేజ గారు,…

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష

12-01-2024..Trinethram News : అమరావతి వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

కడప ఎంపీ బరిలోకి షర్మిల

కడప ఎంపీ బరిలోకి షర్మిల… షర్మిలను ఎంపీ సీటుకి పోటీ చేయించాలని భావిస్తున్న వైఎస్‌ బంధువులు, అనుచరులు… అవినాష్‌కు బలమైన అభ్యర్ధి షర్మిలే అనే వాదన… కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం సైతం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం… వివేకా…

ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్

ఈ నెల 25 నుంచి జనం లోకి జగన్ 26 జిల్లాల్లో సభలకు సీఎం జగన్ సన్నాహాలు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటన. సిద్ధమైన రూట్ మ్యాప్ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే లక్ష్యం. ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు.…

ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Trinethram News : విశాఖ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి విశాఖ వ్యాలీ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వ్యాన్… పల్సర్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఎగిరిపడడంతో వెనుక వస్తున్న లారీ…

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం Trinethram News : అమరావతి.. ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు.. ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల…

ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి

Trinethram News : తిరుమల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి…

You cannot copy content of this page