న్యాయవాదుల దీక్షకు మద్దతు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ

న్యాయవాదుల దీక్షకు మద్దతు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 ను వెంటనే రద్దు చేయాలి అని బాపట్ల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్…

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు Trinethram News : భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక…

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు

స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు Trinethram News : అమరావతి: జగన్‌ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.. వైకాపా ప్రభుత్వ విధ్వంస…

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు!

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు! Trinethram News : అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల…

వేమారెడ్డిని కలిసిన విజయసాయిరెడ్డి

తాడేపల్లి వేమారెడ్డిని కలిసిన విజయసాయిరెడ్డి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో శనివారం వైసిపి ఏంటీఎంసీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డిని రాజ్యసభ సభ్యులువిజయ్ సాయిరెడ్డి మంగళగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.దుగ్గిరాలకు…

సంక్రాంతి శుభాకాంక్షలు

సీఎం క్యాంప్ ఆఫీస్ సంక్రాంతి శుభాకాంక్షలు.. జగనన్న పాలనలో.. ఊరు మారింది.. ..పల్లెకు పండగొచ్చింది హ్యపీ సంక్రాంతి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రంవిత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా…

ఏపీ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా సునీల్ కనుగోలు నియామకం?

ఏపీ కాంగ్రెస్ కు వ్యూహకర్త గా సునీల్ కనుగోలు నియామకం.? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని కాంగ్రెస్ నుండి ఆదేశాలు… సునీల్ కానుగోలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను కేవలం షర్మిల,రఘువీరా, డీకే,సిద్దరామయ్య లకు మాత్రమే నివేదించాలని హైకమాండ్ నిర్ణయం.…

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక.

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక. Trinethram News : గుంటూరు జిల్లా ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు… హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు…

విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ : విజయవాడ

విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ..! విజయవాడ విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు కోసం రగడ కొనసాగుతూనే ఉంది. కొత్త ఇంచార్జి వెల్లంపల్లికి మల్లాది విష్ణు సహకరించనట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గా రాజకీయం…

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చంద్రబాబు మార్కు ఎంపిక

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చంద్రబాబు మార్కు ఎంపిక పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 70 పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నారు. తొలి జాబితాలో పేర్లు…

You cannot copy content of this page