బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని…

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం నకరికల్లు మండలం గుండ్లపల్లి కి చెందిన ట్రాఫిక్ హోంగార్డ్ సాయిబాబు డ్యూటీ నిమిత్తం నరసరావుపేటకు వస్తూ ఉండగా దారి మధ్యలో నకరికల్లు హైవేపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు…

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్త ఇపార్సపల్లి లో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి (28) మృతి చెందారు. సంక్రాంతి పండుగ పూట ఇంట్లో నీళ్లు ఖాళీ…

NTR క్రీడా ప్రాంగణం నందు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలోని సరదాగా కాసేపు డాన్స్ చేస్తున్న

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్స్ నందు గల NTR క్రీడా ప్రాంగణం నందు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలోని సరదాగా కాసేపు డాన్స్ చేస్తున్న నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా,మద్దాలి…

కౌంట్ డౌన్ ప్రారంభమైంది లెక్క పెట్టుకోండి : చంద్రబాబు

కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి: చంద్రబాబు అమరావతి: ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి… దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్

నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్.. ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ…

శ్రీ అయోధ్య రాముని పూజిత అక్షింతలు వితరణ..

జైశ్రీరామ్ శ్రీ అయోధ్య రాముని పూజిత అక్షింతలు వితరణ.. నేడు సింగరాయకొండ మండల పరిధిలోని బాలయోగి నగర్ మరియు రామ్ నగర్ గ్రామంలోని ప్రతి ఇంటింటికి బాలయోగి నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో అక్షింతలు వితరణ చేయడం జరిగింది.

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన…

సీఎంఆర్ఎఫ్‌ చెక్కును అందజేసిన వి.పి.ఆర్‌

Trinethram News : నెల్లూరు, తేదీ – 13-01-2024 సీఎంఆర్ఎఫ్‌ చెక్కును అందజేసిన వి.పి.ఆర్‌ ఈ రోజు పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు.. అల్లూరు మండలం వెస్ట్‌ గోగులపల్లి గ్రామానికి చెందినదాసరి సాయికుమార్‌ వైద్య ఖర్చుల…

వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి సంక్రాంతి

వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి సంక్రాంతి. చీడ పీడలను భోగి మంటల్లో వేసే తెలుగు ప్రజలు వాటికి వైసీపీ చీకటి జీవో లను, జాబ్ కేలండర్ హామీ పత్రాలను జత పరచండి. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే సైకో పాలన…

You cannot copy content of this page