రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని CMజగన్‌ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో…

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు స్పందన ఎన్టీఆర్ స్ఫూర్తిగా ‘రా… కదలిరా!’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చానన్న టీడీపీ అధినేత తిరిగి రామరాజ్య స్థాపనకు…

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా…* ఉపఎన్నికల ఆర్‌వో రాజకీయ భజన… గిరిషాపై ఈసి సస్పెన్షన్ వేటు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం… అప్పటి తిరుపతి ఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ…

కాలేజీ బస్సు బోల్తా

చిత్తూరు: కాలేజీ బస్సు బోల్తా జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం మోతరంగాని పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద జూనియర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. సుమారు పదిమంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని 108 ద్వారా…

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి Trinethram News : అమరావతి.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి .. ఇళ్ల నిర్మాణానికి…

సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు…

రేపు రోల్ అబ్జర్వర్ శ్యామలరావు రాక

Trinethram News : శ్రీకాకుళం ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ జె శ్యామలరావు రేపు జిల్లాకు రానున్నారని ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన జిల్లాలోని…

రేపు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి

రేపు (18-01-2024) స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం బాపట్ల నియోజకవర్గంలో జరగబోవు కార్యక్రమాల వివరములు ఉదయం 9:00 గంటలకు బాపట్ల పట్టణం లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి బాపట్ల నియోజకవర్గ…

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది: కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ టీడీపీ నేత కేశినేని చిన్ని దాదాపు 80 శాతం వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న చిన్ని షర్మిల ఎఫెక్ట్ తో వైసీపీ మూడో…

22 తర్వాత షర్మిల యాక్షన్ ప్లాన్..!

Trinethram News : ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 తర్వాతే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సమాధి సందర్శించి బాధ్యతలు తీసుకోనున్నారు . కడప జిల్లా…

You cannot copy content of this page