ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్

తాడేపల్లి ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు,స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా గురువారం గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన

తాడేపల్లి వార్తలు.. జనవరి 18.38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన.అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్ మొదలైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె నేటికి…

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం : సీఎం జగన్

అక్కా చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం::సీఎం జగన్. ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన సీఎం. అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9…

చంద్రబాబు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరు

‘చంద్రబాబు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరు’ చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే…

జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు: నాని

జూ.ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు: నాని చంద్రబాబు కోసం సీనియర్ NTRను గతంలో గద్దె దించారని.. ఇప్పుడు బాలకృష్ణ, లోకేశ్ కోసం జూ.NTRను సర్వనాశనం చేస్తున్నారని YCP MLA కొడాలి నాని ఆరోపించారు. ‘ఇలాంటి బాలకృష్ణలు, చంద్రబాబులు వెయ్యి మంది వచ్చినా…

ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులు

ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నివాళులను ఎన్టీఆర్ సెంటర్ నందు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ తెదేపా జండాను ఆవిష్కరించి ఆయన…

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్…

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలసిన ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా, 18.1.2024. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాల సత్యనారాయణ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని ఐతవరంలోని శాసనసభ్యుని…

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో…

విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు

విజయవాడ పట్టమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని)

You cannot copy content of this page