ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి AP: ఈ నెల 22న రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం…

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా.. రేపు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల…

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి హైదరాబాద్‌: ఎన్టీఆర్ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో…

ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి కేసు నిందితుడి తల్లి, సోదరుడు

ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి కేసు నిందితుడి తల్లి, సోదరుడు.. విజయవాడ: పోలీసుల అనుమతి లేని కారణంగా కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని తమ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు.. సీఎం జగన్ కోర్టుకు…

అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి నార్పల మండలం నర్సాపురం గ్రామ సమీపంలో ఉన్న హెచ్ఎల్సి కెనాల్ వద్ద గురువారం విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతిచెందారు. హెచ్ఎల్సీ కాలువలో మోటార్కు పాచి తీస్తున్న సమయంలో విద్యుత్ షాక్…

సూచిక బోర్డుల ఏర్పాటు చేయండి మహాప్రభో !

సూచిక బోర్డుల ఏర్పాటు చేయండి మహాప్రభో !👉 అయిజ – ఎమ్మిగనూరు మార్గంలో ప్రయాణికుల ఇక్కట్లు. 👉 మంత్రాలయం, నాగులదిన్నె, ఆదోని, బళ్లారి లాంటి ముఖ్య పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు అయిజ R&B గెస్ట్ హౌస్ వద్ద సూచిక బోర్డు లేక…

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి…. ఈనెల 25న భీమిలిలో భారీ బహిరంగసభ…. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6వేల మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక… ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం…

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు – కొడాలి నాని

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..- కొడాలి నాని కొడాలి నాని : వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ…

You cannot copy content of this page