ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం ఈరోజు విజయవాడ ఆహ్వానం కల్యాణ మండపం నందు జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కె) ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు

పల్నాడు ప్రజలను మోసం చేసిన సీఎం జగన్ : టిడిపి నేతలు మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడిశెల ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 68 రోజులు అయినా ఇప్పటికీ నిధులు కేటాయించకుండా ఒక్క ఇటుక కూడా వేయకుండా ప్రజలను దగా చేసి…

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు, రఘువీరా.. కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం..

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

పుల్లలచెరువు మండలం లో ఇద్దరు అరెస్టు

పుల్లలచెరువు మండలం లో ఇద్దరు అరెస్టు పుల్లలచెరువు మండలం నరజాముల తాండలో నాటు సార తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎర్రగొండపాలెం ఎస్.ఐ ఎమ్. వి. రాజేష్ తెలిపారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం నేరమని…

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు చంద్రబాబుకు ఆహ్వానం పంపిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుతో కలిసి ఆయోధ్యకు వెళ్లనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం.. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రైతు వెన్న పెద్ద వెంకటేశ్వర రెడ్డి పొగాకు బ్యార్ని అగ్నికి ఆహుతి అయింది. అదును సమయంలో పంటను ఇంటికి తీసుకొచ్చి బేరని కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన…

శభాష్ బాపట్ల పోలీస్

శభాష్ బాపట్ల పోలీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం కు చెందిన బోయిన మణికంఠ అనే పదో తరగతి విద్యార్థి మిస్సింగ్ కేసును ఈపూరుపాలెం ఎస్.ఐ జనార్ధన్ 24 గంటల్లో చేధించారు. ఈనెల 15న మణికంఠ ఇంటి నుండి వెళ్లిపోగా…

ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు: గ్రామాల్లో దండోరా

ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు: గ్రామాల్లో దండోరా గద్వాల జిల్లా:జనవరి 21అయోధ్యలో సోమవారం శ్రీరామమందిర ప్రారంభో త్సవం జరగనున్న సంద ర్భంగా పలు రాష్ట్రాల్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రామభక్తులు ఆదివారం,…

You cannot copy content of this page