బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం

బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం నందు ది.22.01.2024 న అయోధ్యలో *బాల రాముని దివ్య ప్రతిష్ఠ పురస్కరించుకుని విశేష పూజలలో పాల్గొని పల్లకి సేవ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ .. ఈ కార్యక్రమంలో…

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో బాపట్ల పట్టణం లో బైక్ ర్యాలీ… ఈ ర్యాలీలో కె భాస్కర్ రాజు, మున్నేశ్వరరావు, ఎం. శేషు కృష్ణ, పాపినేని నాగదేవి ప్రసాద్, కె. ప్రసాద్, జెడి.…

24న రాజధానిలో బందును జయప్రదం చేయండి

24న రాజధానిలో బందును జయప్రదం చేయండి అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వ ధమనకాండ కు నిరసనగా జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బందులో రాజధాని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయండి సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ విజ్ఞప్తి 42 రోజుల నుండి…

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం NTR, YSR సంబంధీకులే 4 పార్టీల చీఫ్లు APCC చీఫ్ షర్మిల ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అరుదైన పరిస్థితి ఆవిష్కృతమైంది. ఇక్కడి 4 పార్టీల అధ్యక్షులుగా NTR, YSR సంబంధీకులే ఉన్నారు.…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన…

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు AP: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బందు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల చలో విజయవాడను…

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

You cannot copy content of this page