నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన

Ra Kadalira: నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన.. Trinethram News : నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు…

నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన

Trinethram News : YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. ‘పద్మ విభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వెంకయ్యనాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘‘కొన్ని సంతోషకరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఆయన నాకు అభినందనలు…

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు

గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు ఆంధ్ర ప్రదేశ్ : గ్యాస్ పంపిణి దారులు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు…

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం. విహార యాత్రలో విషాదం, లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు. కారులో 11 మంది ప్రయాణికులు. ఒక మహిళా మృతి.10 మందికి తీవ్ర గాయాలు.క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. స్థానిక అరుకు ఆస్పత్రికి తరలింపు. ప్రయాణికులు…

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం ఆగస్టు 15,2021 తలక్రిందులుగా జెండా ఎగురవేసిన తహసీల్దార్ పద్మావతి.. తాజాగా ఈరోజు ముడి వీడకుండా అలాగే ఉన్న జెండాకు వందనం చేసిన పద్మావతి తిరుపతి జిల్లా కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో…

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ లో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో డిప్యూటీ…

రాష్ట్ర విపత్తుల కార్యాలయం ఎదుట ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తాడేపల్లి రాష్ట్ర విపత్తుల కార్యాలయం ఎదుట ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలుశుక్రవారం ఘనంగా జరిగాయి. విపత్తుల సంస్థ ఎండి,ఈడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికు, స్థానిక ప్రజలకు…

ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

తాడేపల్లి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి. ఎంసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను…

టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు

పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు.. లోకేశ్ సీఎం పదవి పై మాట్లాడినా పట్టించుకోలేదు.. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను.. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు..…

You cannot copy content of this page