వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి మాజీమంత్రి కన్నా ప్రచారంపై వైకాపా రాళ్ల దాడిని ఖండించిన ప్రత్తిపాటి వైకాపా అంటేనే రౌడీలు, గంజాయి బ్యాచ్ పార్టీ అని మరోసారి నిరూపితమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం…

ఏకంగా హాస్టల్‌లోనే బార్‌!

Trinethram News : బయటపడ్డ వార్డెన్‌ బాగోతం… తాగడం ఇష్టం వచ్చినట్లు పిలల్లను చావబాదడం అతనొక బాధ్యతగల హాస్టల్ వార్డెన్. చదువుకోడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ… చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను కంటికి…

దమ్ము, ధైర్యం ఉంటే నాతో పోటీ పడాలి

Trinethram News : Kesineni Chinni: చంద్రబాబును విమర్శించే స్థాయి కేశినేనినానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కేశినేని నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు.. నానిపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థిని 3 లక్షల ఓట్ల…

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Trinethram News : తిరుమల: రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు…

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: లోకేశ్‌

Trinethram News : అమరావతి: రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు..…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : వైఎస్ఆర్ జిల్లా:జనవరి 29YSR జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని ఆకృతి షాపింగ్ మాల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. షాపింగ్ మాల్‌లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థలికి…

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

Trinethram News : టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి…

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

Trinethram News : ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో…

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

Trinethram News : నేడు సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ.. విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం

You cannot copy content of this page