ఏపీలో పోలీసు వ్యవస్థ పతనం.. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలి.. మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…

ఫిబ్రవరి 4 వరకూ రా కదలిరా సభలకు బ్రేక్

అభ్యర్దుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు…. ఫిబ్రవరి 4 కంటే ముందు లేదా మొదటివారంలో సీట్లపై ప్రకటన చేసేలా చంద్రబాబు కసరత్తు….

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు డీఎస్సీ, వైఎస్సార్‌ చేయూతకు ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…

ఐచర్ లారీలో తరలిస్తున్న 12.52 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం

Trinethram News : రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…

ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం

40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…

వచ్చే నెల 4 వరకూ రా కదలిరా సభలకు విరామం

Trinethram News : TDP: టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా… వచ్చే నెల 4 వరకూ రా.. కదలిరా సభలకు విరామం ప్రకటించారు.. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు…

పలు కీలక విషయాలను చర్చించనున్నకేబినెట్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీపైనా చర్చ ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం

టంగుటూరు టోల్ గేట్ వద్ద కోటి రూపాయలు పట్టివేత

Trinethram News L ప్రకాశం జిల్లా ఎన్నికలు సమీపిస్థున్న వేళ టంగుటూరు టోల్ గేట్ పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పట్టుకున్న టంగుటూరు పోలీసులు. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు నేడు సీఎం సమక్షంలో ఒప్పందం

Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…

నేడు కేబినెట్‌ భేటీ

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను…

You cannot copy content of this page