దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం

యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్…

గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు

Trinethram News : గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో అడ్మిన్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై గుంటూరు వచ్చారు. రాజస్థాన్ చెందిన తుషార్ దూడి 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తొలుత…

తృటిలో తప్పిన అగ్నిప్రమాదం

Trinethram News : తిరుపతి బ్రేకింగ్.. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండు ఏసీ అవుట్ డోర్ యూనిట్లు…

పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు

Trinethram News : విజయవాడ, ఫిబ్రవరి 1: ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎవరెవరికి టికెట్ లభిస్తుందా అనే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఇటు టీడీపీలో కూడా పలువురు నేతలు టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..…

వైసీపీ లో కొనసాగుతున్న మార్పు ప్రక్రియ

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…

త్వరలో ఎంపీ మాగుంట రాజీనామా

Trinethram News : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంపై సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు… ఆయన త్వరలోనే వైసీపీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఆయనను బుజ్జగించేందుకు…

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

కందుకూరు పట్టణ ఎస్ ఐ ని కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

Trinethram News : ఈరోజు కందుకూరు పట్టణ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు sk రఫీ, ఎస్సీ సెల్ జిల్లా…

13 లక్షల 95 వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తూ ఉండగా పట్టుపడ్డ నగదు

Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం బొమ్మలూరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో భాగంగా ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారులో 13 లక్షల…

జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

You cannot copy content of this page