శ్రీ సాయిబాబా 28 వ ప్రతిష్టా వార్షికోత్సవం

Trinethram News : స్థానిక బాపట్ల క్రొత్త బస్ స్టేషన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో బాబా వారి విగ్రహ ప్రతిష్ట జరిపి28 సంవత్సరం లు అయినందున గురువారం నుండి సోమవారం వరకు బిక్షాటన కార్యక్రమం జరుగునని…

బాపట్ల జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి

ఈనెల 7వ తేదీ బాపట్ల నియోజకవర్గానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రోడ్ షో: బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజి బాబు వెల్లడి… బాపట్ల గడ్డ కాంగ్రెస్ అడ్డా అనిపించేలా పనిచేస్తాం…. రోడ్డు షోను ప్రతి…

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

Trinethram News : వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.. ఎంపీ కేశినేని నానికి…

హైకమాండ్ తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి?: బాలినేని శ్రీనివాసరెడ్డి

మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారని విమర్శ ఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదని వ్యాఖ్య

ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

Trinethram News : పల్నాడు:ఓటర్ లిస్ట్ అలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం…

ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు: పురందేశ్వరి

ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు: పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేసి కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయన్న పురందేశ్వరి ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శ రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపాటు

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ.. పలు అంశాలపై చర్చ

తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్.. గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే…

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి 01ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు…

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

You cannot copy content of this page