జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…

బాపట్ల నుండి జనసేన పార్టీలో చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో అందరికీ సుపరిచితులు, సేవాతత్పరుడైనా తోట గోపీనాథ్ నేడు గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా జనసేన పార్టీలో తన…

షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలే.. కుటుంబాలను చీల్చడం చంద్రబాబు అలవాటు: రోజా

షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా

మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవే వైసీపీ అధిష్టానం

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ సాధికార బస్సు యాత్రను ఇంచార్జ్ గంజి చిరంజీవి విజయవంతం చేయడంతో చిరంజీవి నాయకత్వంపై వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. సాధికార బస్సు యాత్ర తర్వాత మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని నియోజకవర్గ…

చెవిరెడ్డి Vs బాలినేని ఒంగోలులో ఫ్లెక్సీల వార్

Trinethram News : ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకాశం జిల్లా పార్టీ ఇంచార్జి హోదాలో వచ్చిన మొదటిరోజే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్…

వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

2019 ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఘటన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన ప్రజాప్రతినిధులు కోర్టు

తిరుమల కొండపై రోజాకు నిరసన సెగ

Trinethram News : ఈ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా జై అమరావతి అంటూ శ్రీవారి సేవకుల నినాదాలు శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది అంటూ ముందుకు సాగిన రోజా

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది

టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని) ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది…. కేశినేని చిన్ని కామెంట్స్:: కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు…. సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక…

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

Trinethram News : కర్నూలు జిల్లా : ఫిబ్రవరి 02కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు. గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో…

You cannot copy content of this page