వద్దు… వెళ్ళోద్దు.. వెళితే పార్టీ మారినట్టే!!

ఎమ్మెల్యే వసంత ఆత్మీయ సమావేశానికి వెళ్ళే వారికి కొందరు వైసీపీ నేతల హూకూం…!! మనం పార్టీ సానుభూతి పరులుగానే ఉందామని హిత బోధ…!! ఎటూ తేల్చుకోలేని అయోమయం లో మైలవరం వైసీపీ కేడర్…!! ఎమ్మెల్యే వసంత వెనుక నడిచేందుకు సిద్ధమైన కొందరు…

దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్

అమరావతి: ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం.. జగన్‌ సక్సెస్‌ఫుల్‌ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్‌ సీఎం.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం…

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి?

Trinethram News : AP: TDP అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న (శనివారం) నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీ కేశినేని నాని…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ, గూడూరు-పాశం సునీల్ కుమార్ – కావలి టీడీపీ ఇన్‍ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి నియామకం – …(గతంలో ప్రజారాజ్యం నుంచి…

ఎమ్మెల్యే అనహర్హత పై స్పీకర్ నిర్ణయం

మరి కాసెపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళాయే..ఎమ్మెల్యే అనహర్హత పై స్పీకర్ నిర్ణయం…?బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే.?ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌…ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో…

భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే జర్నలిజమా రామోజీ?

మీడియా స‌మావేశంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..? చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను…

గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి…

మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు…

ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2024

Trinethram News : బాపట్ల టిటిడి కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ ఛాంపియన్షిప్ ఆదివారంనిర్వహించారు. Y N R మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ యర్రా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 20 జిల్లాలకు సంబంధించిన 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.…

జగన్.. పారిపోవడానికి సిద్ధమా?: ఎంపీ బాలశౌరి

జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీఎం జగన్పై సెటైర్లు వేశారు. ‘సిద్ధం అంటా.. దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? జనసైనికులు మిమ్మల్ని వేటాడుతారు. తానెప్పుడూ అబద్ధాలు చెప్పనని సీఎం జగన్ చెప్పడమే పెద్ద అబద్ధం. నాకు దేవుడున్నాడని జగన్…

You cannot copy content of this page