పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడమంటే.. చంద్రబాబును గద్దెనెక్కించడమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కళ్యాణ్ వెంట నడవటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో…

అవసరం లేకున్నా కాళేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వం అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సూర్యపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని, నల్లగొండ జిల్లాకు కేసీఆర్, బీఆర్‌ఎస్ అన్యాయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దిశ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అహ్మదునిస

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ. ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె…

ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.

Trinethram News : అమరావతి: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించి 6 జాబితాలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే విడుదల చేసింది. ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.ఈ జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో…

ఎడ్లపాడు మండల తాసిల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం బాధ్యతలు స్వీకరణ

Trinethram News : ఎడ్లపాడు మండల తహశీల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో రాజుపాలెం మండల తాసిల్దారుగా పనిచేస్తూ బదిలీలలో భాగంగా ఎడ్లపాడు మండలానికి విచ్చేశారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలంనకు బదిలీపై నూతనముగా…

దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి

Trinethram News : కడప జిల్లా దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి…

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.…

You cannot copy content of this page