జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ
విశాఖ: మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ…. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.
విశాఖ: మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ…. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.
వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు జీడీ నెల్లూరులో రా.. కదలిరా సభహాజరైన చంద్రబాబు వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరంలేదని వెల్లడి వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుండి పోటీ చేయాలని, జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే…
దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరమ్మ.. ఘన స్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారం తో కాసరనేని జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ.. నారా భువనేశ్వరమ్మ…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో పలువురి నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల చంద్రబాబు…
Trinethram News : అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి,…
ఆధునికత పేరుతో అసలు బాపట్లను మర్చిపోతున్నారు. అసలు మా ఊరు ఎంత బాగుంటుంది. కళ్లు జిగెల్ మనిపించే ఇంత వెడల్పునుండే పెరుగుదోట కూర, గోంగూర కట్టలు.. వంగనారు టమెటా నారు పొగనారు సరివి యూకలిప్టస్ నారు కట్టలేసుకుని సర్రున దూసుకుపోయే చక్కరిక్షాలు..…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల…
Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…
You cannot copy content of this page