రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం

Trinethram News : రాజమహేంద్రవరం, తేది.10.2.2024 రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్‌ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా పి.డి.ఎస్‌బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల…

ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72కిలోల గంజాయిని పట్టుకున్నారు

శ్రీకాకుళంజిల్లాఇచ్చాపురం ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈమేరకు ఇచ్చాపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మన్యుయల్ రాజు పత్రికసమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుండి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న…

పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్

విశాఖలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్. బాలయ్య శాస్త్రి లే అవుట్ లో ఓ ఇంట్లో 78 మద్యం బాటిళ్లు…

నేడు అనంతపురంకు సుప్రీంకోర్టు,హైకోర్టు జడ్జీల రాక

ఉదయం JNTU లో వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ హాజారు కానున్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆశానుద్దిన్ అమానుల్ల, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బట్టి , సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు ఇప్పటికే అనంతపురం చేరుకున్న…

ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న అమిత్ షా .. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడి .. కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని స్పష్టీకరణ.. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే బయటికి వెళ్లి ఉండొచ్చని…

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున…

స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్

నారా లోకేష్ సహకారంతో 80 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ, కుట్టు మిషన్లు అందిస్తున్న నారా లోకేష్ శిక్షణ పొందిన “45”వ బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ…

ఇవాళ రాత్రికి ఇచ్చాపురనికి నారా లోకేష్

రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేష్ “శంఖారావం” యాత్ర ప్రారంభం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు..

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

You cannot copy content of this page