ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం

శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు…

ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరును పరిశీలించాలి…ప్రముఖ న్యాయవాది పజ్జూరి వెంకట సాంబశివరావు గౌడ్

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అడ్వకేట్, ప్రజలకు చిరపరిచితులైన పజ్జూరి సాంబశివరావు గౌడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తానూ ఉన్నానంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు, నియోజకవర్గంలో 35 వేల ఓటింగ్ కలిగిన…

ఆంధ్రాకు నీళ్లు ఇచ్చింది కేసీఆరే: సీఎం జగన్

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, BRS పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘తెలంగాణ నుంచి కిందకు వదిలితే…

మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ

Trinethram News : అమరావతి: ”అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి… ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే.. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న…

సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు

మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏలూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర…

వైసీపీ నుండి టిడిపి లోకి భారీ గా చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వైసిపీ పార్టీ కి భారీ షాక్ కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ పంచాయితీ కి చెందిన రెడ్డి మరియు ముస్లిం మైనార్టి సామాజిక వర్గాలకు చెందిన 50 మంది వైసిపి పార్టీ నాయకులు…

ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత

మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్ .. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి .. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో…

ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…

నర్సరావు పేట పట్టణం లో పోటపోటీగా ఎంపీ అభ్యర్థుల ప్లెక్సీల ఏర్పటు

అసలు ఇంకా టీడీపీ లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుచేరలేదు… మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో ఇంకా అడుగే పెట్టలేదు…. ఈ తరుణంలో ఈ ఫ్లెక్సీల విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…. ఈనెల…

You cannot copy content of this page