సొంత పార్టీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవన్న జంగా కృష్ణమూర్తి ..కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని విమర్శలు.. బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆవేదన

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు…. కోన…

ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎస్సై నాగేంద్రరావు స్థానంలో వీరు రావడం జరిగింది

ఎమ్.పవన్ కుమార్ ఎస్ఐ గా ఈరోజు అమరావతి పోలీస్ స్టేషన్లో నూతనంగా రిపోర్ట్ ( భాద్యతలు ) తీసుకోవడం జరిగింది. ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎస్సై నాగేంద్రరావు స్థానంలో వీరు రావడం జరిగింది. గతంలో ఎస్ఐ పవన్ గారు చిలకలూరిపేట రూరల్…

న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎక్సిక్యూటివ్ చైర్మన్ మరియి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి. గత కాలంలో రాష్ట్రం లోని జిల్లా మరియి మండల న్యాయసేవాధికార…

ఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం

గుంటూరు పార్లమెంటు అభ్యర్థిఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం పలిసిన వైసిపి నాయకులు… గుంటూరు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు ఉమ్మారెడ్డి వెంకట రమణ గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమం జరుగుతుందిసంక్షేమాది…

ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ని పుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి శ్రీ పోతురాజు

ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ గారినిపుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి పోతురాజు ఇటీవల కాలంలో సాదారణ డిఎస్పీల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా తూళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న…

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు… వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ…

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించిన సిఐ మధుసూదనరావు

Trinethram News : తాడేపల్లి ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు..…

పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోన్న సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు.. సీఎం అపాయింట్ మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు నేతలు.. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. సీఎం వైఎస్…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

You cannot copy content of this page