రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: చంద్రబాబు
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత
Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు. వేమిరెడ్డి ని నెల్లూరు లోకసభ అభ్యర్థి గా ప్రకటించిన వైసీపీ. కాని ఆయన నిన్న చంద్రబాబు తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం TTD బోర్డు మెంబర్ అయిన…
ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ? శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది.…
Trinethram News : గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని…
Trinethram News : అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.
5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు… ఇప్పటికే 50 మంది బిఎల్ఓ లకు షోకాస్ నోటీసులు ఇచ్చాం.. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకోవాలి……
Trinethram News : అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి…
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అన్ని దశల్లో కలిపి రూ.12.21 కోట్ల నగదు బహుమతులు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందజేత
You cannot copy content of this page