బాపట్ల వైసిపి ఎంపీ టికెట్ విషయంలో మరో ట్విస్ట్
సిట్టింగ్ ఎంపీ సురేష్ కు ఫైనల్ అయిందనుకుంటున్న తరుణంలో రావెల సుశీల్ కు అధిష్టానం నుంచి పిలుపు… మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడే ఈ సుశీల్…
సిట్టింగ్ ఎంపీ సురేష్ కు ఫైనల్ అయిందనుకుంటున్న తరుణంలో రావెల సుశీల్ కు అధిష్టానం నుంచి పిలుపు… మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడే ఈ సుశీల్…
Trinethram News : AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు…
Trinethram News : వైఎస్సార్ చేయూత పథకం నాలుగో విడత నగదు పంపిణీ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు.…
పట్టుబడిన ముద్దాయి పేర్లు మరియు వివరాలు: పరారీలో ఉన్న ముద్దాయి పేరు: BANGALORE BRANDY, 180 M.L, మొత్తం 09 బాక్సులు, 432 ప్యాకెట్లు సుమారు (77 లీటర్లు), వాటి విలువ మొత్తం 80,000/- రూపాయలు. BANGALORE RUM,…
పల్నాడు జిల్లా.. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గడచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు వివరించిన శ్రీకృష్ణదేవరాయలు.. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు,యువతకు…
Trinethram News : తాడేపల్లి ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
Trinethram News : ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలను కలుషితం చేసిన…
Trinethram News : తిరుపతి మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం. రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ. ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య…
Trinethram News : ఉక్కునగరం: విశాఖలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ప్రమాదం చోటుచేసుకుంది.. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది. భారీగా…
మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…
You cannot copy content of this page