ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక

Trinethram News : AP ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక.. నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..

బాధిత విలేకరికి నా సానుభూతి: బాలకృష్ణ

నిన్న రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి జర్నలిస్టుపై వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటన మరోసారి ఇలా చేయొద్దంటూ వార్నింగ్

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా?: ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్ సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం

చంద్రబాబూ, మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు?: మంత్రి రోజా

వందలాది హామీలిచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేస్తారంటూ చంద్రబాబుపై రోజా ఫైర్ మీలాంటి మోసగాడ్ని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ అంటూ ట్వీట్

అధికారంలోకి రారని తెలిసి ఎన్ని చాలెంజ్ లు అయినా చేస్తారు: సజ్జల

2014-19 మధ్య ఏం చేశారో చెప్పగలరా? అంటూ బాబుని ప్రశ్నించిన సజ్జల చంద్రబాబుకు జగన్ ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ కారుకూతలను తాము పట్టించుకోబోమని వెల్లడి

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

Trinethram News : జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి…

మారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం… ఈసారి కూడా

Trinethram News : అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే…

బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు..

వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు…

You cannot copy content of this page