విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి లో ఇసుక రీచ్ లో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు,మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా…

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు

Trinethram News : వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగూతూనే చాలా సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై ఎదురుదాడి చేస్తూ వస్తున్న రాఘురామకృష్ణరాజు ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 

ఆర్టీసీ డ్రైవర్ స్కాం

తిరుపతి : ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ…

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

Trinethram News : AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా…

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా

అమరావతి రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‍పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక…

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

తిరుపతి. తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

వంద మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ: సీఎం జగన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ సభ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నాడని విమర్శలు కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడి..మనం సిద్దం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది……

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి… ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు… ఈ విషయం నేను అర్థం చేసుకోగలను… కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల

You cannot copy content of this page