సుప్రీంకోర్టులో రెడ్ బుక్ వాదన !

Trinethram News : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు కుటుంబసభ్యలు దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదన కొత్తగా అడిషనల్ డాక్యుమెంట్స్ దాఖలు చేశామన్న ముకుల్…

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.

చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసు… విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు బాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను కూడా వాయిదా వేసిన ధర్మాసనం

తొలి జాబితా తర్వాత వీడియో కాన్ఫరెన్స్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.. సీట్లు…

విశాఖ మధురవాడ నారాయణ స్కూల్లో 9th చదువుతున్న బాలికపై టీచర్ లైంగిక దాడి

బాలికకి కడుపు నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తీసుకోని వెళ్ళగా, గర్భవతిగా గుర్తించిన వైద్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

నేడు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు

కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో…

జనసేనలో అసంతృప్తిల ఆందోళనలు

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన తీరుపై ఆగ్రహం ఉత్తరాంధ్ర లో పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి టిక్కెట్ ఇవ్వలేదని ఒకరు…. ఇచ్జిన చోట టీడీపీ తో సయోధ్య లేదని ఇంకొకరు.. వరుసగా జనసేన కార్యాలయం నుంచి పిలుపు.. రేపటి నుండి స్వయంగా మాట్లాడనున్న…

ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

Trinethram News : ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న…

నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన

Trinethram News : ఏపీ నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో…

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

You cannot copy content of this page