ఇళ్ల పట్టాల్లో మరో చారిత్రక ఘట్టం

దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందిస్తుంది ఇందులో భాగంగా కోవూరు మండలం లోని దాదాపు 1600…

టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్

వందలాది వాహనాలతో వేలాదిమంది తో ర్యాలీగా “రా కదలి రా” సభకు హాజరు

Trinethram News : అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్ ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో వేలాది మందితో…

ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

Trinethram News : కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి…

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కామెంట్స్

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

Trinethram News : విశాఖపట్నం రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా

బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.

You cannot copy content of this page