కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ షర్మిల ఫోకస్

నేడు, రేపు కీలక భేటీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో షర్మిల సంప్రదింపులు అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్ఠానానికి జాబితాను పంపించనున్న ఏపీసీసీ చీఫ్ అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం

ఇక యుద్ధం కి సమయం అసన్న మైంది అంటున్నారు

ఎన్నికల యుద్దానికి…వైస్సార్ సీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం… అంటూ భారీ సభలు ఏర్పాటు చేయడంతో… టీడీపీ – జనసేన సంసిద్ధం..అంటూ తాడేపల్లిగూడెం వేదికగా శంఖారావం…ఇక యుద్ధం కి సమయం అసన్న మైంది అంటున్నారు ..రాజకీయ నిపుణులు వైసీపీ సిద్ధం…

చంద్రబాబుతో నారాయణ భేటీ

మార్చి 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై భేటీలో చర్చ. నెల్లూరులో పదికి 10 స్థానాలు గెలిచి.. క్లీన్ స్వీప్ చేస్తాం. మార్చి 2న చంద్రబాబు టూర్ లో వేమిరెడ్డి పార్టీలో చేరుతున్నారు.. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. నెల్లూరు…

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్టు సర్క్యులర్ జారీ

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు నిన్న 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ తమ్మినేని నేడు సర్క్యులర్ ఇచ్చిన విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు

విజయవాడ వెస్ట్.. జనసేనకు రూట్ క్లియర్?

టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…

మా చెరువు కనిపించడం లేదు..ప్లీజ్ వెతికి పెట్టండి సార్!

తిరుపతిలో విచిత్రమైన కేసు.. ఎంఆర్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు 48 గంటల్లో చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరిక అవాక్కయినా పోలీసులు తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని, తప్పిపోయిందంటూ…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

బూత్ కమిటీల మీటింగ్‌లో జగన్ రెడ్డి హ్యాండ్సప్

ఇక నా చేతుల్లో ఏమీ లేదు – ఇక అంతా మీరే చూసుకోవాలి ! ఇప్పటి వరకూ నేను పని చేశా – ఇక పూర్తిగా మీరే పని చేయాలి ! మీకు ఓ పెద్ద ఆయుధం ఇచ్చా – మరే…

కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం పక్కా: గణాంకాలతో విజయసాయిరెడ్డి వివరణ

2004లో కుప్పంలో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందన్న విజయసాయి 2019కి 55.19 శాతానికి దిగజారిందని వెల్లడి ఈసారి సొంత సీటును కూడా కాపాడుకోలేరని ఎద్దేవా

You cannot copy content of this page