సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే..…
Trinethram News : నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు.. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజీనామా…
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి…
ఈయన అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్”… రూప్ కుమార్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన కోటంరెడ్డి నెల్లూరులో టీడీపీ సభ టీడీపీలోకి క్యూ కట్టిన నెల్లూరు వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్…
Trinethram News : అమరావతి : మార్చి 02ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్ను జీఏడిలో రిపోర్ట్…
Trinethram News : విజయవాడ: ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు..…
పోటీ చేసే స్థానాలపై నేడు క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ 5 ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అనుకున్నట్లుగా పొత్తు కుదిరితే టీడీపీ-జనసేనతో కలిసి కమల దళం కూడా ప్రచార రంగంలోకి…
Trinethram News : తూర్పు గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని వివిధ గ్రామాల శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు, పెద్ద ఎత్తున యువత పదుల సంఖ్యలో కార్లలో ర్యాలీగా బయలుదేరి శుక్రవారం రాత్రి యర్నగూడెం క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర హోం మరియు…
ఆంధ్రరత్న భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం PCC చీఫ్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో సమావేశం కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..
You cannot copy content of this page