టీడీపీ,జనసేన,బీజేపీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుపాటి పురందేశ్వరి

అమరావతి… ఈ నెల 9 న ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ అధినేత నారా చంద్ర బాబు… జనసేన అధినేత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం… బీజేపీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు… దాదాపు ఖరారు… విశాఖ,అరకు,తిరుపతి,విజయవాడ,శ్రీకాకుళం… దాదాపు బీజేపీ,జనసేన,టీడీపీ కూటమికి…

ఈనెల 5 న విశాఖకు రాజధాని

7 వ తేదీ విశాఖలోనే క్యాబినెట్.. 5.3.2024 (ఎల్లుండి) CM శ్రీ YS.జగన్‌ విశాఖ పర్యటన. విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం,అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి,సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం…

కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్

కన్నకొడుకు కాదు.. వాడు కాలయముడు.. – ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడిపై మహిళా కమిషన్‌ సీరియస్‌ – అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్‌పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి – కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా…

పలాసలో పరారైన కంటైనర్

శ్రీకాకుళం… విశాఖ జిల్లాలో దొరికిన వైనం.. పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఈబీ ఎస్సె ప్రభాకర్‌తో పాటు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే…

రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్ర ప్రదేశ్: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను…

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు… పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు.ఈయన గుంటూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు వియ్యంకుడు..కాబట్టి కార్యకర్తలారా మీరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని…

సరిపెళ్ల రాజేష్ (మహా సెన) టికెట్ మార్పు?

▪️ పరిశీలనలో పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా మోకా బాల గణపతి..?.. ▪️ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేస్తున్న టిడిపి అధిష్టానం.. ▪️కాట్రేనికోనకి చెందిన మోకా ఆనంద్ సాగర్ కుమారుడు బాలగణపతి…

వాకింగ్ చేస్తున్న ముగ్గురిని ఢీకొన్న మోటారు సైక్లిస్ట్

తూర్పగోదావరిజిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే సర్వీస్ రోడ్ మీద తెల్లవారుఝామున వాకింగ్ చేస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తి మోటారు సైకిల్పై వెనుకనుండి ఢీకొన్న సంఘటనలో గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరి రాజు అనేవ్యక్తి తలకు తీవ్రగాయాలు కావటంతో 108లో…

10న వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ‘సిద్ధం’

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో ఈ నెల 10న ‘సిద్ధం’ నాలుగో మహాసభను 15 లక్షల మందితో నిర్వహిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే వేదికపై సీఎం జగన్‌ చేతుల మీదుగా తమ పార్టీ…

You cannot copy content of this page