వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్
నాడు తండ్రి వైఎస్ఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నేడు కొడుకు జగన్ సీఏం హోదాలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం దశాబ్దాల కల సాకారమైందని సీఏం జగన్ హర్షం
నాడు తండ్రి వైఎస్ఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నేడు కొడుకు జగన్ సీఏం హోదాలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం దశాబ్దాల కల సాకారమైందని సీఏం జగన్ హర్షం
ప్రశాంత్ కిశోర్పై విజయసాయిరెడ్డి ధ్వజం పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్న వైసీపీ నేత తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం నెల్లూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీపడుతున్నట్లు విజయసాయి వెల్లడి
Trinethram News : బాపట్ల కన్యకా అమ్మవారి గుడి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం సెంటర్ కి వచ్చారు. శాసనసభ్యులు కోన రఘుపతి గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల లతో ఘనంగా నివాళులర్పించి గడియార స్తంభం సెంటర్…
Trinethram News : తేది: 06-03-2024 తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ :సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల…
Trinethram News : అమరావతి రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, గౌతు శ్యామ్సుందర్ శివాజీ వెళ్లారు..…
Trinethram News : 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం, 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. గత ప్రభుత్వం నత్త నడకన పనులు చేసింది, మీ బిడ్డ యుద్ధప్రతిపాదిన పనులు పూర్తి చేసి…
వైఎస్ షర్మిలా రెడ్డి పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ…
తేది: 06-03-2024స్థలం: ప్రకాశం జిల్లా 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం, 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం గత ప్రభుత్వం నత్త నడకన పనులు చేసింది, మీ బిడ్డ యుద్ధప్రతిపాదిన పనులు పూర్తి…
ఎస్కార్ట్ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్లో అపశృతి…
మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు – పవన్ కీలక చర్చలుదిల్లీ పరిణామాలపైనా చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య చర్చత్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం
You cannot copy content of this page