గుంటూరు నగరంలో వివాహిత మహిళ దారుణ హత్య
వార్డు నెంబర్ 1 ఎంప్లాయీస్ కాలనీలోని 10 వ లైన్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం. మహిళ ఒంటి పై పలుచోట్ల కత్తి పొట్లు. సంఘటన స్థలంలో హత్యకు వాడిన కోడి కత్తి లభ్యం మహిళ హత్యతో భయాందోళనలలో స్థానికులు. మహిళకు సూమర్…
వార్డు నెంబర్ 1 ఎంప్లాయీస్ కాలనీలోని 10 వ లైన్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం. మహిళ ఒంటి పై పలుచోట్ల కత్తి పొట్లు. సంఘటన స్థలంలో హత్యకు వాడిన కోడి కత్తి లభ్యం మహిళ హత్యతో భయాందోళనలలో స్థానికులు. మహిళకు సూమర్…
ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు
సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా !!… అంటూ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్ పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అంబటి విమర్శలు సీఎం అంటే చంద్రబాబు మనిషా అంటూ ట్వీట్ గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి
పోస్టులు: ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమన్ పోస్టులు ▪️అభ్యర్థులు ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ▪️ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 16.03.24 అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి డిడి జత చేసి ఇంటర్వ్యూకి హాజరు…
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…
పులివెందుల: తన తండ్రి షేక్ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్ రద్దు…
కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి…
రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు…
విజయనగరం జిల్లా: మార్చి09ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…
ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం…
You cannot copy content of this page