‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trinethram News : బాపట్ల: తాను ఒంటిరిగానే రాబోయే ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న…

వైఎస్సార్, చంద్రబాబు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు: బ్రదర్ అనిల్

అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో పాల్గొన్న బ్రదర్ అనిల్ రాష్ట్రం అంతకంతకూ అప్పులపాలవుతోందని ఆవేదన రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని ధ్వజం శత్రువులందరూ నశించిపోవాలన్న అనిల్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని…

టీడీపీ – జన సేన – బీజేపీల పొత్తు ఖరారు..

ఈ పొత్తులో భాగంగాబీజేపీ..జనసేన…తెలుగుదేశం…పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్దులను ప్రకటన విడుదల చేసే అవకాశం… జనసేన పార్టీ…3 స్థానాల్లో… బిజెపి పార్టీ…7 స్థానంలో లేదా 5 స్థానాల్లో 6.అర‌కు (ఎస్టీ)కొత్త‌ప‌ల్లి గీత(తెలియని పరిస్థితి) 7.క‌ర్నూలుబిజెపి లేదా తెలుగుదేశం(తెలియని పరిస్థితి) తెలుగుదేశం పార్టీ…15 స్థానంలో… 1.శ్రీ‌కాకుళంకింజార‌పు…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు

SNM క్లబ్ వద్ద మంత్రి కొండ సురేఖ, పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం. మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టును పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ. పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా…

ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Trinethram News : బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు (Siddam Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం బాపట్ల జిల్లా (Bapatla Dist.) మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు.. ముందు…

నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

You cannot copy content of this page