తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామాల్లో సీఐఎస్ఎఫ్ కవాతు

Trinethram News : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలుస్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామాల్లో శాంతి యుత వాతావరణం కోసం ఏర్పాట్లు చేశామని ఈసందర్భంగా కవాతు నిర్వహిస్తున్నామని కొవ్వూరు డిఎస్పి కేసిహెచ్ రామారావు తెలిపారుకార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి…

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

ఎమ్మెల్సి సి. రామచంద్రయ్య కామెంట్స్..

కడప జిల్లా ఆత్మవలోకానం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దేనికి సిద్దమంటే.. ఇంటికి వెళ్ళడానికి సిద్దమనే.. రాష్ట్ర ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యం.. సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారు.. ఇన్ని వైఫల్యాలు ఉన్న జగన్ ప్రజల్లోకి రావడం హ్యాట్సాఫ్.. జగన్ కు ఎందుకు ఓట్లు…

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

Trinethram News : గుంటూరు గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి జరగిన హత్య. హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను 32 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు. ఒంగోలు నుంచి వలస వచ్చి…

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్

వైసీపీ సర్కారుపై మరోసారి మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించిన యువనేత అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

విజయవాడ: అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు..…

పొత్తులో ఎవరెక్కడ?.. ఆశావహుల్లో ఉత్కంఠ!

Trinethram News : అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో.. మిగతా 76 చోట్ల…

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్‌…

You cannot copy content of this page