రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

ఈ నెల 17న చిలకలూరిపేట సభ

జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ విమానం..! ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ హాజరు కానున్న ప్రధాని మోదీ కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

రేపు టీడీపీ అభ్యర్థుల రెండో విడత జాబితా ప్రకటన

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. పెండింగ్ లో టిడిపి పోటీచేసే మరో 50 స్థానాలు.

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

డిజిపి ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ లపై SEB `అధికారుల ఆకస్మిక దాడులు

Trinethram News : NTR జిల్లా విజయవాడ • 62 మంది అధికారులతో పది బృందాలుగా ఏర్పడి ఉమ్మరంగా స్పా సెంటర్లలో సోదాలు SEB అధికారులు. • 27 మంది మహిళలకు విముక్తి.. పోలీసుల అదుపులో 25 మంది విట్టులు… ఐదుగురు…

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి!

ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది

త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.. పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు.. యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..…

గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం : సియం జగన్

Trinethram News : సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. ఏ మాట అంటే ఎవరు ట్రోల్ చేస్తారో? ఏ అభిప్రాయం పంచుకుంటే ఎలాంటి తంటాలొస్తాయో అని వణికిపోయేలా చేస్తున్నారు. కొంత మంది వాళ్ళ ఒక తల్లి తన ప్రాణాలు…

తిరువూరు YSRCP నియోజకవర్గ కార్యాలయంలో ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ కామెంట్స్

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతంగా ఉన్న తిరువూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సుందరయ్య కాలనీలో టీడీపీ జెండాల పేరుతో జరిగిన గొడవ యువకుని హత్యాయత్నానికి దారితీసింది. అరాచకశక్తి కోలికపూడి శ్రీనివాస్ విషసంస్కృతితో మద్యం పోయించడంతోనే సంఘటన జరిగింది.. నీ నాయకత్వం…

You cannot copy content of this page