Vegulla Leelakrishna : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేగుళ్ళ లీలాకృష్ణ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. విజయవాడ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత…

Nagababu : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి ప్రాధాన్యత కార్యకర్తల క్షేమమే

ఎం.ఎల్.సి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు కొణిదెల ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( చింతపల్లి ) జనసేన పార్టీ ఎమ్.ఎల్.సి రాష్ట్ర కార్యదర్శి నాగబాబు ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుల కుటుంబాలకు, ఇన్స్ రెన్స్ చెక్కుల పంపిణీ చేశారు. చింతపల్లి మండలం…

Yoga : పెనుమూరు మండలంలో 2323 మందితో యోగ

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం స్వయంభు పులిగుంటేశ్వర స్వామి ఆవరణలో ఆరోగ్య యోగ నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లా ఆఫీసర్లు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్, మరియు నాయకులు, యోగ అభిమానులు పాల్గొని…

Dokka Seethamma Midday Meal Scheme : డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం,కుక్ కం హెల్పర్స్ శిక్షణ మరియు అవగాహన, కార్యక్రమం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పాఠశాల విద్యాశాఖ తూర్పుగోదావరి వారు నిర్వహించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కుక్ కం హెల్పర్స్ శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం అనపర్తి మండ లం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు 02/06/2025 న…

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్..తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపుతప్పి ఢీకొట్టిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్ టిప్పర్ డ్రైవర్…

Public Problem Solving : తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తేదీ : 02/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కరి వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన…

CPI : సంవత్సరం పూర్తయిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరులో ప్రభుత్వం విఫలం

డిప్యూటీ సీఎం, సంక్షేమ పథకాలు అమలు పై స్పందించండి. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సామర్లకోట,జూన్,02: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇళ్ల స్థలాలు మంజూరు కే రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ సామర్లకోటలో సోమవారం ఉదయం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద…

MLA Nallamilli : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు,మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి…

MLA Adireddy Srinivas : టీటీడీ లెటర్ల ఫేక్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనరాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆ కలియుగ దైవం… ఆపద మొక్కుల వాడు వెంకటేశ్వస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిఫార్సు…

MLA Jyotula Nehru : స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త‌, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం

రామేశ్వరంపేట విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాకినాడ జిల్లా గండేపల్లి జూన్ 2: గండేపల్లి మండలం సూరంపాలెం శివారు రామేశ్వరంపేట సెంటర్ లో గండేపల్లి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కుంచే రాజా విగ్రహ దాత…

Other Story

You cannot copy content of this page