TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ :

ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది.

2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు సార్లు పరీక్షలు జరుగబోతున్నాయి.

జనవరి, మే/జూన్, సెప్టెంబర్ నెలల్లో ఇవి జరుగుతాయి.