TRINETHRAM NEWS

ప్రెస్టన్‌ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు..

మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌..

మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు…