TRINETHRAM NEWS

బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం నందు ది.22.01.2024 న అయోధ్యలో *బాల రాముని దివ్య ప్రతిష్ఠ పురస్కరించుకుని విశేష పూజలలో పాల్గొని పల్లకి సేవ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ .. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ పెద్దలు రౌతు రామాంజనేయులు, లేళ్ళ నరేంద్ర, లేళ్ళ రమేష్, లేళ్ళ వెంకటప్పయ్య, జిట్టా ప్రమీలా రాణి, లేళ్ళ శ్రీనివాసరావు, అందెల శివ, చల్లా శ్రీనివాసరావు, లేళ్ళ సింగయ్య తదితరులు…