TRINETHRAM NEWS

ఎలుక కొరకడంతో శిశువు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో విషాదం.

40 రోజుల శిశువు ముక్కును ఎలుక కొరకడంతో మృతి.

తీవ్ర రక్తస్రావం కారణంగానే మృతి చెందినట్టు తెలిపిన నీలోఫర్ వైద్యులు.