Statewide Bandh : ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ కోసం గిరిజన సంఘాలు డిమాండ్ – మే 2 నుండి రాష్ట్ర మన్యం బంద్
అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్డ్ ఏరియాలలో 100 శాతం ఆదివాసీ రిజర్వేషన్ల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని,…