జిల్లాలొ బీసీలు మిన్న అధికారంలో సున్నా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లాలో బీసీలు ఇప్పటికైనా సోయిలోకి రండి లేకపోతే భవిష్యత్ తరాలు అంతరించి పోవడమే మాటల్లోనే జై భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటున్న రాజకీయ పార్టీలు చేతల్లో చూపకపోవడం బాధాకరం జనాభా ప్రాతిపదికన…

Journalists Handbook : ఉత్తరాంధ్ర జర్నలిస్టుల హ్యాండ్‌బుక్

అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పార్లమెంటు సభ్యురాలు తనూజ రాణి ఆవిష్కరణ. అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రంన్యూస్ మే 17: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజెఎఫ్) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఆరు జిల్లాల జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు మరియు సమాచారంతో కూడిన…

DSC : డీఎస్సీ అప్లై చేసుకోవడానికి మే 15తో ముగిసింది

ఇప్పుడు జివో నెం 3 వల్ల గిరిజనులకు ప్రయోజనం శూన్యం ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) ఎన్నో ఉద్యమాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు…

CV Anand : అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీవీ ఆనంద్

Trinethram News : దుబాయ్ వేదికగా జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ నిర్మూలనలో చేసిన కృషికి నార్కోటిక్ వింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో దుబాయిలో జరిగిన వేడుకలో హైదరాబాద్…

Golden Kathi : శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం

Trinethram News : తిరుమ‌ల‌, 2025 మే 16: తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శుక్ర‌వారం ఉద‌యం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలక‌త్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయెంకా రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి,…

Ration Card : ఏపీలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా

రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండిలా.. అమరావతి : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నాక ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఆ దశల పూర్తికి…

Songa Roshan Kumar : పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

తేదీ : 16/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, తాడువాయి గ్రామంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ పల్లెనిద్రను నిర్వహించినట్లు…

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయo నూతన కమిటీ సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం

400 సంవత్సరాల చరిత్రగల ప్రాచీనమైన ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 16 : కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయo నూతన కమిటీ సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఆలయ…

INTUC: బాలానగర్ నూతన ఏసీపీ ని కలిసిన హెచ్.ఏ.ల్ ఐ.యన్.టి.యు.సి యూనియన్ నాయకులు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 16 : బాలానగర్ నూతన ఏసీపీ ని కలిసిన హెచ్.ఏ.ల్ ఐ.యన్.టి.యు.సి యూనియన్ నాయకులు బాలానగర్ నూతన ఏసీపీ గా భాద్యతలు చేపట్టిన నరేష్ రెడ్డిని ఏసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి…

CM Chandrababu : అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష

Trinethram News : మే 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా మంత్‌గా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు.. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని సమావేశంలో వెల్లడి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచిపోవాలన్న సీఎం.. ‘యోగాంధ్ర-2025’ పేరుతో…

Other Story

You cannot copy content of this page