200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు…

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!! రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ పై మునుపెన్నడూ లేని విధంగా రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రూపాయి, రెండు రూపాయలు తమ అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని…

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

Republic Day 2024: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు 🔶వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్‌ హాజరుకానున్నట్లు సమాచారం. 🍥దిల్లీ: 2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా…

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు ఏలూరు-1 వైజాగ్‌-3 JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపిన వైద్యులు.. పీపీఈ కిట్లు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ప్రత్యేక వార్డులు ఏర్పాటు.

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ

Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ. తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అలాగే, శ్రీవారి…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం… ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సమక్షంలో చర్చలు… నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్ (ఈగల్), శ్రీనివాస్ చిట్టూరి (నా సామి రంగ) హాజరు..…

“ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నేపాల్‌లోని రామగ్రామ స్థూపం వద్ద కొత్త బౌద్ధ ధ్యాన కేంద్రం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు”

“ఇటాలియన్ ఆర్కిటెక్ట్ నేపాల్‌లోని రామగ్రామ స్థూపం వద్ద కొత్త బౌద్ధ ధ్యాన కేంద్రం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు” “ఈ ప్రాజెక్ట్ ప్రార్థన, ధ్యానం మరియు శాంతి కోసం అర్ధవంతమైన కేంద్రాన్ని సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు…”

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. వాతావరణ మార్పుతో.. జలుబు, దగ్గుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో ఈ వైరల్ సమస్య…

అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు…

Other Story

You cannot copy content of this page