ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్…

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సూపర్ మాక్స్ కార్మికులు

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సూపర్ మాక్స్ కార్మికులు… సూపర్ మాక్స్ పరిశ్రమ యాజమాన్యం కంపెనీని లాకౌట్ చేసి దాదాపు 18 నెలలు గడుస్తున్న యాజమాన్యం తమ…

జగతగిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీలో రోడ్డును బాగుచేయ్యాలి

జగతగిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీలో రోడ్డును బాగుచేయ్యాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. జగతగిరిగుట్ట డివిజన్లోని రింగ్ బస్తీలో ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డును 3 నెలల క్రితం తవ్వి అలాగే వదిలివెయ్యడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే…

టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు

టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు AP: కాసేపటికి క్రితం వైసీపీకి రాజీనామా ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్ ను చర్చించిన అనంతరం టీడీపీలో చేరబోతున్నామని దాడి వీరభద్రరావు కుమారుడు…

తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు

తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు.. తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో…

శ్రీకాకుళంకి రానున్న నారా భువనేశ్వరి

శ్రీకాకుళంకి రానున్న నారా భువనేశ్వరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జనవరి 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్నారని జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవి తెలిపారు. సోమవారం ఆముదాలవలస నియోజక వర్గ కార్యాలయంలో నూతన సంవత్సర…

నక్సల్స్,పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ చిన్నారి మృతి

నక్సల్స్,పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ చిన్నారి మృతి చత్తీస్ ఘడ్:జనవరి 02ఛత్తీస్‌గఢ్‌లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య సోమవారం సాయంత్రం ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో…

విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ

విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ కార్యాలయాల తరలింపుపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం పిటిషన్‌. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపి నాట్‌ బిఫోర్‌ మీ అన్న ధర్మాసనం. పిటిషన్ త్వరగా విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరిన…

అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు

అంబెడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం. అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు అమెరికా టెక్సాస్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమలాపురం వాసులు.. అమెరికా నుండి అమలాపురం వచ్చిన ఐదు మృతదేహాలు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులకు…

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్ సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన…

Other Story

You cannot copy content of this page