TRINETHRAM NEWS

అమరావతి

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్

ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన

ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు

ఈ నెల 25న కాకినాడ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలు

ఈ నెల 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, NTR జిల్లాలు

ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు

ఈ నెల 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు

ఈ నెల 29న తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లాలు

ఈ నెల 30న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాలు

ఈ నెల 31న నంద్యాల, YSR కడప జిల్లాల్లో పర్యటన.