TRINETHRAM NEWS

ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు

సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు

హైకోర్టును ఆశ్రయించిన రైతులు

ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు