Jayaho Bharat Yatra : ఘనంగా జరిగిన జయహో భారత్ యాత్ర
అనపర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న, జయహో భారత్ విజయయాత్ర, అంటూ ప్రత్యేక బ్యానర్లు పెట్టి ఘనంగా తిరంగా ర్యాలీ…