Latest Post

Letters are not Weapons : అక్షరాలు కావవి అస్త్రాలు

శ్రీశ్రీ జయంతి సందర్భంగా వీసీ సందేశం Trinethram News : కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో అంతే కానీ.. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోవద్దు అంటూ శ్రీ శ్రీ సమాజాన్ని చైతన్య పరుస్తూ వ్రాసిన…

Praja Parishad : అనపర్తి మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలo అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులతో మండలంలోని పలు సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ…

AP Government : ఏపీ ప్రభుత్వం ఒప్పందం

తేదీ : 30/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధి, సాధికా రతకు మంత్రి నారా. లోకేష్ సమక్షంలో యూనిసెఫ్ తో యం…

Minister Anita : ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

తేదీ: 30/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు రూపాయల కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. దీనిపై హోం మంత్రి అనిత స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు…

Keshineni Shivnath : సంక్షేమమే ముఖ్యమంత్రి లక్ష్యం

తేదీ : 30/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ యంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, శ్రామికులు తమ శ్రమను దారా బోస్తూ దేశ ,…

Janasena MLA : జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తేదీ : 30/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చనిపోతే కొందరు బై -ఎలక్షన్ లో గెలవాలని ,భావిస్తున్నారని అన్నారు. ఈ…

Other Story

You cannot copy content of this page