TRINETHRAM NEWS

హాజరైన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు..

ఐతవరంలోని తన నివాసంలో భేటీ అయిన వసంత కృష్ణ ప్రసాద్..

మైలవరంకు కొత్త ఇంఛార్జ్‌గా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియామకం..

వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని ప్రచారం