డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్కాంత్ ) కన్నుమూత
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్కాంత్ ) కన్నుమూత.. అనారోగ్య సమస్యలు, కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అధికారికంగా ప్రకటించిన తమిళనాడు ఆరోగ్యశాఖ […]
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్కాంత్ ) కన్నుమూత.. అనారోగ్య సమస్యలు, కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అధికారికంగా ప్రకటించిన తమిళనాడు ఆరోగ్యశాఖ […]
ఇది మూడవది, మొదటిది జూన్ 2022లో ధర్మశాలలో మరియు రెండవది ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగినది.. న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల
మధ్యప్రదేశ్లోని గుణాలో విషాదం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి
లైంగిక వేధింపుల వివరాల్ని ఈడీ వెల్లడించాల్సిందేదిల్లీ హైకోర్టు స్పష్టీకరణ* సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మినహాయించినప్పటికీ, లైంగిక వేధింపులు సహా
ఆదాయపు పన్ను శాఖలో 291 ఎంటీఎస్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేంద్ర కొలువు ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్..
గ్యాస్ సిలిండర్లో అమర్చిన ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బలగాలు.. శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని లావపురాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గ్యాస్
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరు మార్చబడింది… త్వరలో చేయనున్న యాత్ర కు ‘భారత్ న్యాయ యాత్ర’ అని ఖరారు చేశారు.. ఈ యాత్ర జనవరి
రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర”…
జనవరి1 నుంచి నుమాయిష్ . 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్ .దాదాపు 2400 స్టాళ్ల నిర్మాణం . విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కొలువుదీరనున్న
ఇద్దరు రౌడీషీటర్ల ఎన్కౌంటర్.. తమిళనాడు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకున్నది. మృతులను రఘు, అసన్గా గుర్తించారు. కాంచీపురంలో
You cannot copy content of this page