TRINETHRAM NEWS

Trinethram News : జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఘన విజయం సాధించిన ఊపులో ఉన్న సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని జట్టు బుధవారం జరిగే రెండో టీ20లోనూ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పని పట్టేందుకు రెడీ అయింది. భారత్‌.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మరికొందరు కుర్రాళ్లను పరీక్షించాలని చూస్తోంది. మయాంక్‌కు స్థానంలో హర్షిత్‌ రాణా, నితీశ్‌కుమార్‌ రెడ్డి స్థానంలో తిలక్‌ వర్మ జట్టులోకి రావొచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App