TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా
మైలవరంనియోజకవర్గం

ఇబ్రహీంపట్నం మండలం…

రాజకీయ వ్యభిచారి కేసినేని నాని కి టీడీపీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మాజీమంత్రి దేవినేని ఉమా ఘూటువ్యాఖ్యలు…

నాని నిన్ను నీ వైఎస్సార్ సీపీ ని బంగాళాఖాతంలో కలిపేస్తారు.

పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మాట్లాడే అర్హతనీకులేదు. ఎంపిసీటుకోసం అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి పంచనచేరి టీడీపీని విమర్శించావు నీదు ఒక బ్రతుకేనా…

తీసేసిన తాహశీల్థార్వి నువ్వు గుట్కాలు,తింటూ ఓపక్కన కూర్చునేవాడివి సరిగ్గా రెండు సంవత్సరాలు మంత్రి పదవి చేయలేని నీవు చంద్రబాబు నాయుడు విమర్శించేవాడివా నువ్వు….

చంద్రబాబు నాయుడు ఇంటి ముందు తాటాకు పందిరి వేసినరోజులు గుర్తుపెట్టుకో…

గుడివాడ సెంటర్లో నీకు అంకుశం సినిమాలో రామిరెడ్డి కి పట్టిన గతిపట్టిస్తాం గుర్తుఉంచుకో…

జగన్ రెడ్డి బూట్లు నాకేవాడివి

నువ్వు టీడీపీ అధినేత నే అంటావా.వైనాట్ 175 అంటూన్న జగన్ రెడ్డి ఎందుకు నాయకులను మారుస్తున్నారో తెలుసా.

ఎందుకు విదేశీ విద్యను తీసేశారు చెప్పాలి…

వారానికి ముగ్గురు దళితులను హత్యలు చేయస్తున్నావు,ఎస్సీ పథకాలు ఎందుకు ఆపేశారు…

15దళిత నియోజకవర్గాల మద్య ఉన్న అమరావతి ని ఎందుకు తీసేశావు,బాబాయ్ హత్యకేసులో నిదితులనుఎందుకు కాపాడుతున్నావూ.నీకు టీడీపీ అంటే అంతభయమెందుకు జగన్ రెడ్డి….

అక్రమ ఇసుక, మద్యం, పై ప్రర్శిస్తే అతిదారుణంగా చంపించారు…

కోడికత్తిశీను ఎందుకు ఇబ్బందులు పెడూతున్నారు అంటూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు….