TRINETHRAM NEWS

Katnapalli was the Additional Collector who inspected the godown of Vinayaka Rice Mill

పెద్దపల్లి, మే – 24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు
శుక్రవారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని వినాయక రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి ప్రక్రియను, గోదామును అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ
రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని, ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, రైతులకు మిల్లుల వద్ద ఎలాంటి కోత విధించకూడదని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,
సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Katnapalli was the Additional Collector who inspected the godown of Vinayaka Rice Mill