TRINETHRAM NEWS

Trinethram News : కజకిస్తాన్ లో జరుగుతున్న ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్-2024లో భారత మహిళలజట్టు చరిత్ర సృష్టించింది. ఇందులో భారత జట్టు తొలిసారి కాంస్యం సాధించింది.

ఏషియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ ఈ పోటీలు నిర్వహిస్తున్న 1972 నుంచి భారత మహిళల టీమ్ పతకం సాధించడం ఇదే తొలిసారి.

సెమీఫైనల్లో జపాన్ చేతిలో భారత్ 1-3తో ఓడిపోగా, మరో సెమీఫైనల్లో చైనా 3-0తో హాంకాంగు ను ఓడించింది. మూడో స్థానం సాధించిన భారత్ జట్టు మొదటిసారి కాంస్య పతకాన్ని సాధించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App